ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, ఆరెస్సెస్ సామాజిక మాధ్యమాలను కబ్జా చేశాయి : రాహుల్

ABN, First Publish Date - 2020-08-16T22:02:25+05:30

బీజేపీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ ఎంపీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ ఎంపీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్‌ను ఆక్రమించాయని మండిపడ్డారు. అంతేకాకుండా వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటి ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ... ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

‘‘బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో సామాజిక మాధ్యమైన ఫేస్‌బుక్, వాట్సాప్‌ను కబ్జా చేసేశాయి. దీని ద్వారా తప్పుడు వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. వీటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తారు’’ అని రాహుల్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 

Updated Date - 2020-08-16T22:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising