ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిసారి వీడియో కాల్‌ చేసిన క్వీన్ ఎలిజబెత్.. ఎవరితో మాట్లాడారో తెలుసా?

ABN, First Publish Date - 2020-06-12T01:28:17+05:30

క్వీన్ ఎలిజబెత్ II గురువారం డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టారు. 94 ఏళ్ల రాణి తానుండే విండర్స్ కేస్టల్ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్: క్వీన్ ఎలిజబెత్ II గురువారం డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టారు. 94 ఏళ్ల రాణి  తానుండే విండర్స్ కేస్టల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలిసారి కోవిడ్ సంరక్షకులతో మాట్లాడారు. మీ కథనాలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయని ఈ సందర్భంగా రాణి పేర్కొన్నట్టు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ తెలిపింది. ‘‘ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఎలిజబెత్ పేర్కొన్నారు.


ఎలిజబెత్ కుమార్తె ప్రిన్సెస్ అన్నే (69) కూడా వీడియో కాల్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా 24 ఏళ్ల అలెగ్జాండ్రా అట్కిన్స్ మాట్లాడుతూ.. వీడియో కాల్‌లో రాణులిద్దరినీ చూడడాన్ని నమ్మలేకున్నట్టు చెప్పాడు. అలెగ్జాండ్రా తన తల్లిదండ్రులు, నానమ్మను దగ్గరుండి చూసుకుంటోంది. తన బెడ్‌రూములో కూర్చుని ప్రిన్సెస్, క్వీన్‌లతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నట్టు పేర్కొంది.   


క్వీన్ ఎలిజబెత్‌కు టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. 1976లో బ్రిటిష్ ఆర్మీ బేస్ నుంచి తొలి ఈ-మెయిల్ పంపారు. 2014లో లండన్ సైన్స్ మ్యూజియం సందర్శన సందర్భంగా తొలి ట్వీట్ చేశారు.   

Updated Date - 2020-06-12T01:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising