ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళనలో మరణించిన రైతులకు పరిహారం ప్రకటించిన పంజాబ్ సీఎం

ABN, First Publish Date - 2020-12-04T03:01:16+05:30

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చేపట్టిన ఆందోళన సందర్భంగా ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల పంజాబ్ సీఎం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చేపట్టిన ఆందోళన సందర్భంగా ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులు గుర్జంత్ సింగ్, గుర్బచన్ సింగ్‌ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మాన్సా జిల్లా బచ్చోనా గ్రామానికి చెందిన  గుర్జంత్ సింగ్... ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో మృతి చెందగా.. మోగా జిల్లా భిందర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన గుర్బచన్ సింగ్ బుధవారం మోగాలో చేపట్టిన ధర్నాలో గుండెపోటుతో మృతిచెందారు. 

Updated Date - 2020-12-04T03:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising