ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల ఉపాధ్యాయులకు పూర్తి జీతాలివ్వండి...పంజాబ్ విద్యాశాఖ మంత్రి ఆదేశం

ABN, First Publish Date - 2020-04-10T11:41:47+05:30

లాక్‌డౌన్ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠశాలల యాజమాన్యాలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చండీఘడ్ (పంజాబ్): లాక్‌డౌన్ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠశాలల యాజమాన్యాలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ ఇందర్ సింగ్లా ఆదేశాలు జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు నడపాలని మంత్రి కోరారు.లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు డిమాండ్ చేయవద్దని మంత్రి సూచించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, బస్సు రవాణ చార్జీలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని మంత్రి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T11:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising