ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెలికాం సంస్థలకు ప్రియాంక గాంధీ లేఖ

ABN, First Publish Date - 2020-03-30T18:20:29+05:30

టెలికాం సంస్థలకు ప్రియాంక గాంధీ లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వలస కార్మికులకు ఉచితంగా మొబైల్‌ సర్వీసులు అందించాలని టెలికాం సంస్థలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేఖలు రాశారు. లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు భోజనం, వసతి సౌకర్యాలు లేకుండా వందల కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. వారి వద్ద ఫోన్లలో రీఛార్జ్‌లకు కూడా డబ్బులు ఉండవు..నెల రోజుల పాటు వారికి ఉచితంగా అవుట్‌గోయింగ్‌ ఇవ్వాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-30T18:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising