ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై శ్రద్ధ పెట్టండి... పబ్లిసిటీపై కాదు : ప్రియాంక

ABN, First Publish Date - 2020-06-22T20:26:54+05:30

సీఎం యోగిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మరోసారి ఫైరయ్యారు. ప్రచార ఆర్భాటాలపై పెట్టే శ్రద్ధను కాస్త,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : సీఎం యోగిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మరోసారి ఫైరయ్యారు. ప్రచార ఆర్భాటాలపై పెట్టే శ్రద్ధను కాస్త, ప్రజల సమస్యలపైకి మళ్లించండి అంటూ చురకలంటించారు. ‘‘యోగి ప్రభుత్వం యువకులకు లక్షలాది ఉద్యోగాలు కల్పించామని చెబుతోంది. కానీ కాన్పూర్‌కు చెందిన యువజంట ఉద్యోగం కోల్పోవడంతో ఆత్మహత్య చేసుకుంది. యోగి ప్రభుత్వం పబ్లిసిటీ కంటే ప్రజల అవసరాలపై శ్రద్ధ పెట్టాలి.’’ అంటూ ప్రియాంక మండిపడ్డారు. 

Updated Date - 2020-06-22T20:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising