ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ప్రైవేటు ఆస్పత్రి నర్సు మృతి

ABN, First Publish Date - 2020-05-26T01:57:56+05:30

లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న కరోనాతో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్నారు ఆరోగ్యసిబ్బంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న కరోనాతో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్నారు ఆరోగ్యసిబ్బంది. ఈ క్రమంలో వీరికి కరోనా సోకే ప్రమాదం అత్యధికంగా ఉంటోంది. అయినాసరే తెగించి తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా సిబ్బంది. కొంతమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. కేరళకు చెందిన సదరు మహిళను మే 22న సఫ్దార్‌గంజ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఐసీయూకు తరలించి చికిత్స అందించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఆమె కరోనాతో మరణించింది. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 500మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం.

Updated Date - 2020-05-26T01:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising