ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొమ్మసిల్లిపోయిన ప్రగ్యా ఠాకూర్

ABN, First Publish Date - 2020-06-23T20:27:50+05:30

భారతీయ జనతా పార్టీ భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మంగళవారంనాడు ఓ కార్యక్రమానికి హాజరైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: భారతీయ జనతా పార్టీ భోపాల్ పార్లమెంటు సభ్యురాలు సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మంగళవారంనాడు ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఆ సమయంలో ఆమె కొంత నలతగా కనిపించినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగ్యా ఠాకూర్ కొద్దికాలంగా ఒంట్లో నలతతో ఉన్నట్టు చెబుతున్నారు. ఈనెల 21న పార్టీ కార్యాలయంలో జరిగిన యోగా డేలో కూడా ఆమె పాల్గొన్నారు.

Updated Date - 2020-06-23T20:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising