ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్‌ కుమార్‌ జోషీ

ABN, First Publish Date - 2020-08-08T07:18:49+05:30

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌గా విద్యావేత్త ప్రొఫెసర్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషీ నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్‌ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత చైర్మన్‌ అరవింద్‌ సక్సే నా పదవీ కాలం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 7: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌గా విద్యావేత్త ప్రొఫెసర్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషీ నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్‌ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత చైర్మన్‌ అరవింద్‌ సక్సే నా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఇప్పటి వరకు యూపీఎస్సీలో సభ్యునిగా జోషీ ఉన్నారు. 2021 మే 12 వరకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జోషీ నియామకంతో కమిషన్‌ సభ్యుల్లో ఒక ఖాళీ ఏర్పడింది.


Updated Date - 2020-08-08T07:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising