ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టులు.. ఇద్దరిపై ఎఫ్ఐఆర్

ABN, First Publish Date - 2020-04-21T21:02:27+05:30

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముఖేష్ దంగర్, మధుర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్‌నవూ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముఖేష్ దంగర్, మధుర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉమేష్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా వీరిలో చౌదరి సంకేత్ అగర్వాల్ అనే వ్యక్తి ఒకరని మధుర పోలీసులు తెలిపారు. వారి ఫేస్‌బుక్ పోస్టులు కాంగ్రెసీయులను గాయపరిచేవిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐటీ చట్టం (సవరణ) 2008, భారత శిక్షస్మృతిలోని సెక్షన్ 295 ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-04-21T21:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising