ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరికొద్ది గంటల్లో పోలింగ్... కేజ్రీవాల్‌కు ఈసీ షాక్...

ABN, First Publish Date - 2020-02-08T01:04:55+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం నోటీసు ఇచ్చింది. ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉందని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం నోటీసు ఇచ్చింది. ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. 


కేజ్రీవాల్ ట్వీట్ చేసిన వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. శనివారం సాయంత్రం 5 గంటలలోగా సమాధానం సమర్పించాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. 


ఇదిలావుండగా కేజ్రీవాల్ శుక్రవారం ఢిల్లీలోని పురాతన హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 


ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా బీజేపీ నేత పర్వేశ్ వర్మపై పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఆరోపించిన పర్వేశ్ వర్మకు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు. 


Updated Date - 2020-02-08T01:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising