ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ర్యాలీలకు అనుమతినిచ్చిన కేంద్ర హోంశాఖ

ABN, First Publish Date - 2020-10-09T00:05:09+05:30

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కోవిడ్ నిబంధనలను భారీ స్థాయిలో సడలించింది. ఎన్నికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కోవిడ్ నిబంధనలను భారీ స్థాయిలో సడలించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. ఈ సడలింపు తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మాములుగా అయితే పాత సడలింపుల ప్రకారం అక్టోబర్ 15 వరకూ ఈ ర్యాలీలకు అనుమతి లేదు. కానీ హోంశాఖ మాత్రం తక్షణమే అమలులోకి వచ్చేలా నిబంధనలను సడలించింది. కేవలం బిహార్ ప్రాంతంలోనే కాకుండా... ఉప ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, కర్నాటక, హర్యానా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఈ సడలింపు వర్తిస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 


Updated Date - 2020-10-09T00:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising