ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివకుమార స్వామీజీకి ప్రధాని మోదీ నివాళి

ABN, First Publish Date - 2020-04-01T21:58:21+05:30

సిద్ధగంగ పీఠాధిపతి, లింగాయతుల ఆరాధ్య దైవం శివకుమార స్వామి 113వ జయంతి సందర్భంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సిద్ధగంగ పీఠాధిపతి, లింగాయతుల ఆరాధ్య దైవం శివకుమార స్వామీజీ 113వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించిన మోదీ.. సమాజానికి స్వామీజీ అందించిన సేవలను కొనియాడారు.  ‘‘శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. సమాజానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తి నింపేవిగా ఉంటాయి..’’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.



Updated Date - 2020-04-01T21:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising