ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ABN, First Publish Date - 2020-08-11T14:02:33+05:30

తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ, అస్సోం, బీహార్‌, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉండటం, కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-11T14:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising