ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-06-03T04:04:36+05:30

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. కోవిడ్‌-19, భారత్‌- చైనా వివాదం పైనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. కోవిడ్‌-19, భారత్‌- చైనా వివాదం పైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జీ-7 సమావేశాలకు రావాలని మోదీని ట్రంప్‌ ఆహ్వానించారు. భారత్‌తో పాటు మూడు దేశాలు జీ-7లో ఉండాలని ఇటీవల ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. భారత్‌, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాకు ట్రంప్‌ ఆహ్వానం పంపారు.

Updated Date - 2020-06-03T04:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising