ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్డీయే-2 ఏడాది పాలనపై అమిత్ షా ట్వీట్

ABN, First Publish Date - 2020-05-30T17:15:35+05:30

ఎన్డీయే-2 పాలనలో ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎన్డీయే-2 పాలనలో ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. 60 ఏళ్లలో చేయలేనిది ఆరేళ్లలో మోదీ సర్కార్ చేసిందని ఆయన అన్నారు. ఆత్మవిశ్వాసంతో స్వయం శక్తితో నిలబడే దేశంగా భారత్‌ను మోదీ తీర్చిదిద్దారని అమిత్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-05-30T17:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising