ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరిస్థితులపై చర్చించేందుకు సీఎంలతో మోదీ మరోమారు భేటీ

ABN, First Publish Date - 2020-09-20T12:22:15+05:30

ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలలోని కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలలోని కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ సమావేశం సెప్టెంబరు 23న జరిగే అవకాశాలున్నాయి.


ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారని తెలుస్తోంది. గతంలో ఆగస్టు 11న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఆయా ప్రాంతాల్లోని కరోనా వైరస్ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T12:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising