ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-05-31T17:12:39+05:30

కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ఆయన.. కరోనాపై దేశ ప్రజలంతా పోరాడుతున్నారన్నారు. భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని, కరోనాపై పోరాటం మరింత సమర్థంగా కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. కరోనా సమయంలో ఎందరో కొత్తకొత్త ఆవిష్కరణలు చేశారని, విద్యారంగంలోనూ ఎన్నో ఆవిష్కరణలు జరిగాయన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల కోసం కొత్త ఆవిష్కరణలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో పేదలు, కూలీల బాధలు వర్ణనాతీతమన్నారు. వలస కూలీల తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నామన్నారు. 

Updated Date - 2020-05-31T17:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising