ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్‌లో 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2020-09-21T21:30:40+05:30

బీహార్‌లో 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బీహార్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొమ్మిది హైవే ప్రాజెక్టులు, 'ఘర్ తక్ ఫైబర్' పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. రహదారి పొడవు 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రహదారి ప్రాజెక్టులు, 14,258 కోట్ల వ్యయంతో పూర్తవుతాయి. 'ఘర్ తక్ ఫైబర్' పథకం మొత్తం 45,945 బీహార్ గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సేవ ద్వారా కలుపుతుందని పీఎంఓ తెలిపింది.

Updated Date - 2020-09-21T21:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising