ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-02-22T02:36:52+05:30

న్యూఢిల్లీ: అజ్మీర్ షరీఫ్ దర్గాలోని సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాదర్ పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అజ్మీర్ షరీఫ్ దర్గాలోని సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాదర్ పంపారు. ఏటా క్రమం తప్పకుండా ఆయన చాదర్ పంపడం సంప్రదాయంగా పెట్టుకున్నారు. అజ్మీర్ షరీఫ్‌కు చెందిన బృందానికి ఆయన ఈ చాదర్ అందించారు. ఈ నెల 25న దీన్ని మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కప్పుతారు. దేశంలో శాంతి, సౌబ్రాతృత్వం వెల్లివిరియాలంటూ ప్రధాని పంపిన సందేశాన్ని కూడా అక్కడ చదువుతారు. 

Updated Date - 2020-02-22T02:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising