ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందల ఏళ్ల నిరీక్షణ ఫలించింది: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-08-05T19:36:28+05:30

వందల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ అన్నారు. భూమి పూజ అనంతరం మాట్లాడిన ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య: వందల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ అన్నారు. రామాలయానికి భూమి పూజ అనంతరం మాట్లాడిన ఆయన.. జైశ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. జైశ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయన్నారు. దేశమంతా రామమయం అయ్యిందన్నారు. దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయమన్నారు. ఏళ్ల పాటు రామ లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగిందన్నారు. రాముడి కార్యక్రమాలను హనుమంతుడు చేస్తాడని మోదీ వ్యాఖ్యానించారు. కోట్లమందికి ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమని తెలిపారు.  

Updated Date - 2020-08-05T19:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising