ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకే ప్రమాదం ఉందా?.. మొబైల్‌తో పట్టేయండి: ప్రధాని ఆదేశం

ABN, First Publish Date - 2020-03-24T03:26:46+05:30

కరోనా సోకే ప్రమాదం ఉన్న వారిని గుర్తించడానికి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: కరోనా సోకే ప్రమాదం ఉన్న వారిని గుర్తించడానికి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలట. దేశంలో కరోనా వైరస్ సోకిన వారిని, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని మొబైల్‌లోని జియో లొకేషన్ డేటాతో గుర్తించే విధంగా ఓ విధానాన్ని రూపొందించాలని రష్యా ప్రధానమంత్రి మిఖైల్ మిషుస్టిన్ అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని మొబైల్‌లోని జియో లొకేషన్ డేటాతో గుర్తించడం, వారిని క్వారంటైన్‌లో ఉంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానాన్ని సిద్ధం చేయడానికి అధికారులకు ఐదు రోజుల గడువిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, రష్యాలో ఇప్పటికి 438 కరోనా కేసులు నమోదవగా, కేవలం ఒక్కరే మృతిచెందారు.

Updated Date - 2020-03-24T03:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising