ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి నెలరోజుల ముందు నోటీసెందుకు?: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2020-10-07T19:56:05+05:30

మతాంతర వివాహాలకు 30 రోజుల ముందు అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసులు ఇవ్వాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మతాంతర వివాహాలకు 30 రోజుల ముందు అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసులు ఇవ్వాలన్న నిబంధనపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేక వివాహ చట్టం (ఎస్ఎంఏ)లోని ఈ నిబంధనను సవాల్ చేస్తూ భిన్న మతాలకు చెందిన ఓ జంట ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీఎస్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ ధర్మాసనం.. కేంద్ర న్యాయశాఖ, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరిచేలా ఈ నిబంధన ఉందన్న వాదనపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున అడ్వకేట్ ఉత్కర్ష్ సింగ్ వాదనలు వినిపించారు. ఒకే మత విశ్వాసానికి చెందిన వారి వివాహాలకు ఇలాంటి నిబంధన ఏదీ లేదని ఆయన ధర్మాసనానికి నివేదించారు. 

Updated Date - 2020-10-07T19:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising