ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగును చంపిన వారిని వదలం: జావడేకర్‌

ABN, First Publish Date - 2020-06-05T07:54:30+05:30

పేలుడు పదార్థాలున్న పండును తినిపించి కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగును చంపేసిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, కొచ్చి, జూన్‌ 4: పేలుడు పదార్థాలున్న పండును తినిపించి కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగును చంపేసిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుంటామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ పేర్కొన్నారు.  


Updated Date - 2020-06-05T07:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising