ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు : ఒం ప్రకాశ్ చౌతాలా

ABN, First Publish Date - 2020-10-15T00:24:16+05:30

బీజేపీ, జననాయక్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్ : బీజేపీ, జననాయక్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా వ్యాఖ్యానించారు. ఈ అసంతృప్తి బరోడా ఉప ఎన్నికపై ప్రభావాన్ని చూపుతుందని జోస్యం చెప్పారు. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా... అన్ని వర్గాల వారూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారన్నది ఈ బైపోల్‌తో తేలిపోనుంది. ఈ ఎన్నికలే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు కూడా దారులు వేయవచ్చు’’ అంటూ చౌతాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 20న కురుక్షేత్రలో పెద్ద ఎత్తున ‘కిసాన్ బచావో’ ర్యాలీని నిర్వహిస్తామని చౌతాలా ప్రకటించారు. 

Updated Date - 2020-10-15T00:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising