ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాయణం ఎవరు చూస్తారు?.. అని నవ్వారట!

ABN, First Publish Date - 2020-05-23T23:11:22+05:30

రామాయణం టీవీ సీరియల్‌ను పునఃప్రసారం చేయాలనే ఆలోచన చేసినప్పుడు చాలామంది నవ్వారట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రామాయణం టీవీ సీరియల్‌ను పునఃప్రసారం చేయాలనే ఆలోచన చేసినప్పుడు చాలామంది నవ్వారట. ఆ సీరియల్‌ను ఇప్పుడెవరు చూస్తారు? అంటూ పళ్లికిలించారట. ఈ విషయాన్ని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వేంపటి వెల్లడించారు. ‘డీడీలో రామాయణం పునఃప్రసారం చేయాలని సూచించినప్పుడు చాలామంది సీరియస్‌గా తీసుకోలేదు. అదెవరు చూస్తారు? అంటూ నవ్వారు’ అని ఆయన చెప్పారు. అయితే ఇది భారతదేశమని, ఇంగ్లీషులో మాట్లాడే కొందరే ఇక్కడ ఉండరని వాళ్లకు శేఖర్ సమాధానమిచ్చారట. ‘భారత్ మిగతా దేశాల్లాంటిది కాదు. ఇది చాలా ప్రత్యేకం’ అని స్పష్టంచేశారట. ఆయన చెప్పినట్లే పునఃప్రసారంలో రామాయణం పలు రికార్డులు బద్దలుకొట్టింది. అత్యధిక వీక్షకులు ఉన్న టీవీ సీరియల్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఆలోచన విని నవ్విన వారందరి నోళ్లనూ మూయించింది.

Updated Date - 2020-05-23T23:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising