ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్న పాయల్‌ ఘోష్

ABN, First Publish Date - 2020-09-29T19:26:11+05:30

బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగింక వేధింపులపై భగత్ సింగ్ కోష్యారికి ఫిర్యాదు చేయనున్నారు. అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయాలంటూ ఇప్పటికే ఆమె రెండుసార్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారు. 

Updated Date - 2020-09-29T19:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising