ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న కరోనా కేసులు.. పది నుంచి రాజధానిలో లాక్‌డౌన్!

ABN, First Publish Date - 2020-07-09T04:19:19+05:30

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బిహార్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని పట్నాలో ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ‘పట్నాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లో ఈ పెరుగుదల మరీ ఆందోళనకరంగా ఉంది. అందుకే ఈ నెల 10 నుంచి 16 వరకు ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించాం’ అని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కుమార్ రవి పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్‌లో కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 4 నుంచి గంటల వరకు  తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-09T04:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising