ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ్వులాటగా ఉందా?.. : షట్లర్‌ కశ్యప్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2020-03-20T13:34:20+05:30

ప్రపంచమంతా కొవిడ్‌-19 మహమ్మారితో వణికిపోతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/న్యూఢిల్లీ : ప్రపంచమంతా కొవిడ్‌-19 మహమ్మారితో వణికిపోతూ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటుంటే.. అథ్లెట్లు ఒలింపిక్స్‌ శిక్షణను కొనసాగించాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సూచించడంపై భారత స్టార్‌ షట్లర్‌ కశ్యప్‌ మండిపడ్డాడు. ప్రస్తుతం ఐఓసీ వ్యవహారం చూస్తుంటే నవ్వులాటలా కనిపిస్తోందంటూ వ్యంగ్యాస్త్రం విసిరాడు.


జోక్‌ చేస్తోందా?

‘కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే దేశంలో అన్ని క్రీడా శిక్షణ కేంద్రాలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అథ్లెట్లు శిక్షణను కొనసాగించాలంటూ ఐఓసీ సూచిస్తోంది.. ఎలా? ఎక్కడ? శిక్షణ చేపట్టాలి.. ఐఓసీ జోక్‌ చేస్తోందా’ అని ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-03-20T13:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising