ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.116 కోట్ల విరాళం ప్రకటించిన పారామిలటరీ బలగాలు

ABN, First Publish Date - 2020-03-30T02:06:50+05:30

దేశంలోని పారామిలటరీ బలగాలు తమ ఒక రోజు వేతన మొత్తం రూ. 116 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని పారామిలటరీ బలగాలు తమ ఒక రోజు వేతన మొత్తం రూ. 116 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలిపారు. దేశ భద్రత కోసం, ఐక్యత కోసం  పారామిలటరీ బలగాలు ఎల్లప్పుడూ దోహదపడుతూనే ఉన్నాయని ప్రశంసించిన షా.. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దేశంలో మొత్తం 10 లక్షల మంది పారామిలటరీ సిబ్బంది సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నారు. 

Updated Date - 2020-03-30T02:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising