ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్‌లో 85వేలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-06-05T01:56:08+05:30

దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా కేసులు 85వేలు దాటాయి. దీంతో కరోనా కేసుల్లో చైనాను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా కేసులు 85వేలు దాటాయి. దీంతో కరోనా కేసుల్లో చైనాను పాకిస్తాన్ దాటేసింది. గత 24 గంటల్లో నమోదైన 4,688 కోవిడ్-19 కేసులతో కలుపుకొని దేశంలోని మొత్తం బాధితుల సంఖ్య ప్రస్తుతం 85,264కి చేరింది. దీంతో 84,165 కోవిడ్-19 పాజిటివ్ కేసులతో ఉన్న చైనాను పాకిస్తాన్ ఈ రోజు అధికమించింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాకుండా గత 24 గంటల్లో 82 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,770కి చేరిందని తెలిపింది. ఇదిలా ఉంటే మొత్తం బాధితుల్లో ఇప్పటిరకు 30 వేల మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T01:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising