ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు... ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు!

ABN, First Publish Date - 2020-10-21T17:00:05+05:30

పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటలో మరో 15 మంది తీవ్రంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని గుల్షన్ ఏ ఇక్బాల్ ప్రాంతంలోని కరాచీ విశ్వవిద్యాలయ మస్కాన్ గేటు వద్ద ఉన్న పురాతన భవనంలో చోటు చేసుకుంది. 


ఈధీ ఫౌండేషన్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో గాయడపడినవారిని నగరంలోని పటేల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరూ ఈ పేలుడుకు కారణాలేమిటన్నది తెలియరాలేదు. అయితే సిలిండర్ పేలడంలో ఈ విధ్వంసం జరిగివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలాగే అక్కడ నిలిపివుంచిన కార్ల అద్దాలు ముక్కలయ్యాయి. 


Updated Date - 2020-10-21T17:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising