ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ కాల్పులను తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ... ఇద్దరు పాక్ సైనికులు మృతి

ABN, First Publish Date - 2020-07-03T04:59:14+05:30

శ్రీనగర్: పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఖస్బా, కెర్నీ, షాపూర్ సెక్టార్లలో పాకిస్థాన్ బలగాలు జరుపుతున్న కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. రాఖ్ చిక్రీ ప్రాంతంలో పాకిస్థాన్ పోస్టులపై భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయారు. 

Updated Date - 2020-07-03T04:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising