పాక్ కాల్పులను తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ... ఇద్దరు పాక్ సైనికులు మృతి
ABN, First Publish Date - 2020-07-03T04:59:14+05:30
శ్రీనగర్: పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది.
శ్రీనగర్: పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఖస్బా, కెర్నీ, షాపూర్ సెక్టార్లలో పాకిస్థాన్ బలగాలు జరుపుతున్న కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. రాఖ్ చిక్రీ ప్రాంతంలో పాకిస్థాన్ పోస్టులపై భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయారు.
Updated Date - 2020-07-03T04:59:14+05:30 IST