ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో మొదటిసారి ఓటేసిన పాకిస్తానీలు.. సంబరాలు

ABN, First Publish Date - 2020-12-04T20:24:44+05:30

రాష్ట్రంలో తాజాగా జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులు ఓటు వేశారు. ఈ సందర్భంగా డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చిన శరణార్థులు తొలిసారిగా ఓటు వేశారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకు్న్నారు. అనంతరం డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులు ఎప్పుడూ పోలింగ్‌లో పాల్గొనలేదు. స్వాతంత్ర్యానంతర 70 ఏళ్ల ఎన్నికల చరిత్రలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఓటు వేయడం ఇదే తొలిసారి.


రాష్ట్రంలో తాజాగా జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులు ఓటు వేశారు. ఈ సందర్భంగా డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘70 ఏళ్లలో మొట్టమొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్నాం. మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలతో మా కల సాకారమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఒక ఓటర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-04T20:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising