ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

ABN, First Publish Date - 2020-06-23T07:10:12+05:30

సరిహద్దుల వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు మరో భారత జవాన్‌ అమరుడయ్యాడు. సోమవారం తెల్లవారుజామున కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ, జూన్‌ 22: సరిహద్దుల వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు మరో భారత జవాన్‌ అమరుడయ్యాడు.  సోమవారం తెల్లవారుజామున కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్‌ జిల్లా, కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ), కతువా జిల్లా, హీరానగర్‌ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గల భారత శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ కాల్పులు జరిపిందని, తిప్పికొట్టే క్రమంలో ఓ భారత వీరుడు అమరుడయ్యాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జరిపిన కాల్పుల్లో ఈ నెలలో ఇప్పటివరకు భారత్‌ నలుగురు జవాన్లను కోల్పోయింది.


Updated Date - 2020-06-23T07:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising