ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థానులో బాంబు దాడి..ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు

ABN, First Publish Date - 2020-12-05T12:19:50+05:30

పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి నగరంలో జరిగిన బాంబుదాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ఏడుగురు గాయపడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి నగరంలో జరిగిన బాంబుదాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన రావల్పిండిలో మిలటరీ స్థావరం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. టైమ్ డివైజ్ రావల్పిండి నగర బస్ టెర్మినల్ సమీపంలో పేలిందని రావల్పిండి నగర పోలీసు అధికార ప్రతినిధి సజ్జాద్ ఉల్ హసన్ చెప్పారు. ఈ బాంబు దాడిలో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ బాంబు దాడికి కారణాలు ఎవరనేది ఎవరూ ప్రకటించలేదు. బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై రావల్పిండి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2020-12-05T12:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising