ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్‌లో 108 గిరిజన గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

ABN, First Publish Date - 2020-10-24T17:21:51+05:30

గిరిజనులపై పోలీసుల దాడికి నిరసనగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని 108 గిరిజన గ్రామాల నివాసితులు ప్రకటించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా (బీహార్): గిరిజనులపై పోలీసుల దాడికి నిరసనగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని 108 గిరిజన గ్రామాల నివాసితులు ప్రకటించారు. బీహార్ రాష్ట్రంలోని కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి 25 మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్టు చేశారు. అటవీశాఖ  బలవంతంగా పోలీసులను ఉపయోగించి దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. పోలీసుల వైఖరికి నిరసనగానే కైమూర్ ప్రాంతంలోని 108 గిరిజన గ్రామాల ప్రజలు పోలింగును బహిష్కరిస్తారని కైమూర్ ముక్తిమోర్చా వివరించింది.

Updated Date - 2020-10-24T17:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising