ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధి జీవాల కోసం రూ.54 లక్షలు.. ఒడిషా ప్రభుత్వం నిర్ణయం

ABN, First Publish Date - 2020-04-01T02:22:59+05:30

వీధి కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు ఆహారాన్ని అందించేందుకుగానూ ఒడిషా ప్రభుత్వం రూ.54 లక్షల నిధులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: వీధి కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు ఆహారాన్ని అందించేందుకుగానూ ఒడిషా ప్రభుత్వం రూ.54 లక్షల నిధులను విడుదల చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వీటికి ఈ నిధులతో ఆహారాన్ని అందించే విధంగా కార్పొరేషన్ స్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. ఈ మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా 5 కార్పొరేషన్‌లు, 48 మున్సిపాలిటీలకు ఈ నిధులు చేరతాయి.


ఇదిలా ఉంటే జంతువులకు ఆహారం అందించేందుకు ప్రాంతాల వారీగా నిధుల విడుదల జరగనుంది. రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్‌ మున్సిపాల్ కార్పొరేషన్‌కు ప్రతి రోజూ రూ.20,000 అందనున్నాయి. అలాగే కటక్, బెర్హంపూర్, రూర్కెలా, సంబల్‌పూర్ వంటి మేజర్ పట్టణ ప్రాంతాలకు రూ.10,000 చొప్పున, మిగిలిన మున్సిపాలిటీలన్నింటికీ రూ.5000 చొప్పున నిధులు అందనున్నాయి.

Updated Date - 2020-04-01T02:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising