ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: ఒడిశా సీఎం సంచలన ఆదేశాలు..

ABN, First Publish Date - 2020-03-13T18:06:35+05:30

ప్రాణాంతక నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రాణాంతక నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31 వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలనీ.. పరీక్షలు నిర్వహించడం మినహా మరెలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ...  ‘‘ ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి.  పరీక్షలు నిర్వహించడానికి తప్ప పాఠశాలలను తెరవొద్దు. మార్చి 31 వరకు  స్విమ్మింగ్ పూళ్లు, జిమ్‌లు కూడా మూసివేయాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-13T18:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising