ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకల రద్దు

ABN, First Publish Date - 2020-09-25T13:46:57+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రజాసంబంధాలశాఖ ముఖ్యఅధికారి దీపక్ కుమార్ తెలిపారు. నంబరు 04652 అమృత్ సర్-జయానగర్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 25వతేదీన రద్దు చేశారు. జయానగర్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ ను కూడా ఈ నెల27వతేదీన రద్దు చేశారు.02058, 02057 నంబర్ల న్యూఢిల్లీ-ఉనా హిమాచల్ స్పెషల్ రైలు జర్నీని తక్కువ దూరం నడుపుతున్నారు. ఈ నెల 24,25, 26, 27 తేదీల్లో తిరగాల్సిన అమృత్ సర్- ముంబై సెంట్రల్ స్పెషల్ రైలును అంబాలా వరకు నడుపుతున్నారు. ఫిరోజ్ పూర్ రైల్వే డివిజనులో 14 స్పెషల్ ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు.

Updated Date - 2020-09-25T13:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising