ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

328 ఏళ్ల సంప్ర‌దాయానికి విఘాతం.... ఊరేగింపుతో ద‌ర్శ‌న‌మివ్వ‌ని జ‌గ‌న్నాథుడు!

ABN, First Publish Date - 2020-06-23T15:58:49+05:30

జార్ఖండ్‌లో 328 ఏళ్ల జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంప్ర‌దాయానికి విఘాతం క‌లిగింది. రాంచీలోని జగన్నాథ‌ ఆలయ రథయాత్రకు సంబంధించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖండ్‌లో 328 ఏళ్ల జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంప్ర‌దాయానికి విఘాతం క‌లిగింది. రాంచీలోని జగన్నాథ‌ ఆలయ రథయాత్రకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఉత్త‌ర్వులు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చందుతున్న దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో 1691 సంవత్సరం నుంచి రథయాత్ర నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. అయితే ఆల‌యం లోప‌ల పూజారులు స్వామివారి ర‌థ‌యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తినివ్వ‌నున్నారు. 


Updated Date - 2020-06-23T15:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising