ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు.. దూబే ఎన్‌కౌంటర్‌పై పోలీసులు

ABN, First Publish Date - 2020-07-12T04:05:35+05:30

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తాము అందరికీ ఎందుకు సమాధానాలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తాము సమాధానాలు చెప్పాల్సిన వారికి వివరాలన్నీ ఇస్తామని, అంతేగానీ అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ‘ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరికీ వివరించాల్సిన అవసరం లేదు’ అని ప్రశాంత్ కుమార్ స్పష్టంచేశారు.

Updated Date - 2020-07-12T04:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising