నిర్భయ దోషుల ఉరి పూర్తి
ABN, First Publish Date - 2020-03-20T11:26:42+05:30
నిర్భయ దోషుల ఉరి పూర్తి
న్యూఢిల్లీ : ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ తల్లి ఆశాదేవి ఏడేళ్ల నిరీక్షణకు తెర పడింది. నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు దోషులను కొద్ది నిముషాల క్రితం ఉరి తీశారు. సరిగ్గా తెల్లవారుజామున 5గంటల 30 నిముషాలకు తీహార్ జైలు అధికారులు నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీసినట్లు ప్రకటించారు.
Updated Date - 2020-03-20T11:26:42+05:30 IST