ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నెలల్లో 1,675 మంది బాలలను కాపాడాం

ABN, First Publish Date - 2020-12-07T08:24:04+05:30

లాక్‌డౌన్‌లో బాలల అక్రమ రవాణా పెరిగిపోయిందని, 1,675 మంది పిల్లలను ఆ బారి నుంచి కాపాడామని నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థికి చెందిన ఎన్జీఓ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అక్రమ రవాణా పెరుగుదల.. ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ వెల్లడి


న్యూఢిల్లీ, డిసెంబరు 6: లాక్‌డౌన్‌లో బాలల అక్రమ రవాణా పెరిగిపోయిందని, 1,675 మంది పిల్లలను ఆ బారి నుంచి కాపాడామని నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థికి చెందిన ఎన్జీఓ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎనిమిది నెలలుగా చాలా మంది ఉపాధిని కోల్పోవడంతో అప్పులు చేశారని పేర్కొంది. ఈ పరిస్థితులు పిల్లల అక్రమ రవాణాకు తల్లిదండ్రులను ఒప్పుకునేలా చేశాయని చెప్పింది. పిల్లలను తరలిస్తే మంచి ఉపాధి దొరుకుతుందని అక్రమ రవాణా ముఠాలు తల్లిదండ్రులకు ఆశచూపాయని తెలిపింది. పిల్లలను పలు ప్రాంతాలకు తరలించి వారిలో చాలా మందితో రోజుకి 12 గంటల చొప్పున పని చేయించారని, జీతాలూ ఇవ్వలేదని వివరించింది.


Updated Date - 2020-12-07T08:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising