రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించిన న్యూజిలాండ్ ప్రధాని
ABN, First Publish Date - 2020-08-10T06:29:53+05:30
సెప్టెంబరులో ఎన్నికలు ఉండటంతో ఆక్లాండ్లోని రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్. పూజలో పాల్గొని భారతీయ వంటకమైన పూరి...
సెప్టెంబరులో ఎన్నికలు ఉండటంతో ఆక్లాండ్లోని రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్. పూజలో పాల్గొని భారతీయ వంటకమైన పూరి, చోలే, దాల్ రుచి చూశారని భారత హైకమిషనర్ మక్తేష్ పర్దేశీ ట్విటర్ ద్వారా తెలిపారు.
Updated Date - 2020-08-10T06:29:53+05:30 IST