ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమితాబ్ త్వరగా కోలుకోవాలి: నేపాల్ ప్రధాని ఓలీ

ABN, First Publish Date - 2020-07-12T22:40:48+05:30

ఖాట్మండూ: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ త్వరగా కోలుకోవాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆకాంక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండూ: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ త్వరగా కోలుకోవాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆకాంక్షించారు. భారత్-నేపాల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అమితాబ్ కుటుంబం కోలుకోవాలని ఓలీ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


అమితాబ్ భార్య జయాబచ్చన్‌కు తప్ప బచ్చన్ కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారిద్దరికీ ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు. జయాబచ్చన్‌కు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-07-12T22:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising