ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరిగిపడ్డ కొండచరియలు..37 మంది మ‌ృతి

ABN, First Publish Date - 2020-07-12T01:19:50+05:30

విరిగిపడ్డ కొండచరియలు..37 మంది మ‌ృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాఠ్మండు : పశ్చిమ నేపాల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 15 మంది మృతి చెందారు. మైగ్డి జిల్లాలోనే 15 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 48గంటల్లో 37కు చేరాయని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ తెలిపింది. నిన్న నేపాల్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి వేర్వేరు ఘటనల్లో 22 మంది మృతి చెందారు. జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభించలేదు. కొండచరియలో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.  

Updated Date - 2020-07-12T01:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising