ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారామోటరింగ్ చేస్తూ సముద్రంలో పడి నేవీ కెప్టెన్ మృతి

ABN, First Publish Date - 2020-10-03T22:36:56+05:30

పారామోటరింగ్ చేస్తూ సముద్రంలో పడి నేవీ కెప్టెన్ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక బీచ్‌లో పారామోటరింగ్ చేస్తుండగా నేవీ కెప్టెన్ సముద్రపు నీటిలో పడి చనిపోయారు. కర్ణాటకలోని కార్వార్‌లోని బీచ్‌లో పారామోటరింగ్ ప్రమాదంలో భారత నేవీ కెప్టెన్ మధుసూధన్ రెడ్డి మరణించారు. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో మోటారు స్నాగ్‌ను అభివృద్ధి చేసి, పారామోటరింగ్‌ నుంచి విన్యాసాలు చేస్తూ 55 సంవత్సరాల నేవీ కెప్టెన్ దురదృష్టశావత్తు సముద్రంలో పడి మరణించారు. కోవిడ్-19 కారణంగా నెలల తరబడి నిషేధించబడిన తరువాత బీచ్‌లో సాహస క్రీడలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Updated Date - 2020-10-03T22:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising