ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీసరుకు కరోనా వైరస్..ఆఫీసుకు సీలు

ABN, First Publish Date - 2020-05-23T15:42:23+05:30

ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సాధారణ పాలనా శాఖ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 న్యూఢిల్లీ : ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సాధారణ పాలనా శాఖ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది.ఎన్‌జీటీ  అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన అధికారితో కలిసి పనిచేసిన ఉద్యోగులను 14 రోజుల పాటు హోంక్వారంటైన్ చేశామని ఎన్జీటీ రిజిస్ట్రార్ జనరల్ ఆషుగార్గ్ చెప్పారు. శనివారం ఎన్జీటీ కార్యాలయానికి సీలు వేసి శానిటైజేషన్ చేయించామని ఎన్జీటీ అధికారులు చెప్పారు. ఎన్జీటీ ఉద్యోగులు, ఫిర్యాదుదారులు, న్యాయవాదులు  ఎన్జీటీ కార్యాలయంలో భౌతిక దూరంతోపాటు అన్ని నిబంధనలు పాటించాలని రిజిస్ట్రార్ జనరల్ కోరారు.

Updated Date - 2020-05-23T15:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising