ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ ప్రమాదంలో 29కి పెరిగిన మృతుల సంఖ్య.. మోదీ సంతాపం

ABN, First Publish Date - 2020-07-04T05:27:34+05:30

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ఫరూఖాబాద్‌లో రైలు వ్యాన్‌ను ఢీ కొట్టిన ఘటనలో మరణాల సంఖ్య 29కి పెరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫరూఖాబాద్‌ రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్‌ను ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ఫరూఖాబాద్‌లో రైలు వ్యాన్‌ను ఢీ కొట్టిన ఘటనలో మరణాల సంఖ్య 29కి పెరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫరూఖాబాద్‌ రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్‌ను ఢీకొట్టింది. నన్‌కానా సాహిబ్ నుంచి సిక్కు యాత్రికులు తిరుగుప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-07-04T05:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising